Tuesday, December 22, 2009

నా దిష్టి బొమ్మలు ఇంకా తగలబెట్టండి: కేసీఆర్

సీమాంధ్ర లో తన దిష్టి బొమ్మల దహనం పై తెరాస అధినేత స్పందించారు. తన దిష్టి బొమ్మలు ఇంకా పెద్ద ఎత్తున తగలబెట్టాలని, దానితో తనకు ఉన్న దిష్టి పోయి ఆయుషు పెరుగుతుందని అన్నారు.

సమైక్యాంధ్ర ఎందుకు కావాలి అని ఆందోళనకారులను అడిగితే వారి దగ్గర జవాబు లేదన్నారు. వారికి తెలిసిన జవాబు అస్తమానం కేసీఆర్ డౌన్ డౌన్, దిష్టి బొమ్మలు తగలబెట్టాడమే అని ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment