Tuesday, December 22, 2009

కసబ్ ని మరిపించిన రాజగోపాల్ - కేసీఆర్


విజయవాడ లో మాయం అయ్యి హైదరాబాద్ నిమ్స్ లో ప్రత్యక్ష్యమైన లగడపాటి రాజగోపాల్ ను ముంబై మీద దాడి చేసిన అజ్మల్ కసబ్ తో పోల్చారు తెరాస అధినేత కేసీఆర్, ఈ విషయాన్ని తన సహచరుడు విజయరామారావు తనతో అన్నారని తెలంగాణ భవన్ నుండి చేసిన ప్రసంగం లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment