
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మూత్ర పిండాలపై ప్రభావం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. మొదట హెలికాప్టర్ లో తరలిస్తారని భావించినా ఇప్పుడు రోడ్డు మార్గం గుండా తరలిస్తున్నారు. కాన్వాయి లో సుమారు పాతిక వాహనాలు ఉన్నాయి. అయితే ఈ తరలింపు ను తెరాస నాయకులే కోరినందున మార్గ మధ్యoలో ఎటువంటి ఆటంకం ఉండక పోవచ్చని భావిస్తున్నారు.
గత మూడు రోజులుగా తెరాస వర్గాలు ఎంతగా డిమాండ్ చేసిన స్పందించని ప్రభుత్వం చివరకు మానవ హక్కుల కమీషన్ ఆజ్ఞలకు తలొగ్గాల్సి వచ్చింది. కేసీఆర్ హైదరాబాద్ కు రావటం తెరాస కు, ఉద్యమానికి నైతిక బలం చేకూరుతుంది.
No comments:
Post a Comment