కేసీఆర్ అరెస్ట్ తరవాత ఉస్మానియా విధ్యార్థుల పై జరిగిన లాటి ఛార్జ్ ను సభ్య సమాజం లో ప్రతి ఒక్కరూ ఖండించ వలసిందే. సాక్షాత్తూ హోం మంత్రి తెలంగాణ ప్రాంతం కు చెందినదే అయినా విద్యార్థులను వారి సొంత ప్రాంతం,నగరం నడిబొడ్డున ఉస్మానియా యూనివర్సిటీ లో చితకబాదటం దయనీయం. ఒక్కో విద్యార్థిని అరడజన్ మంది పోలీసులు చూట్టు చు ముట్టి విద్యార్థుల వీపుల పై లాటిలు విరిచారు. కరడుగట్టిన నేరస్తులను వేటాడటానికి వచ్చినట్టు గ్రేహౌండ్స్ దళాలు విచ్చల విడిగా విశృంఖలత్వాన్ని ప్రదర్శించాయి.
జరిగిన సంఘటనలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నిర్బందిత పాలన లో ఉన్నామా అని అనిపిస్తుంది. కేసీఆర్ అరెస్ట్ ను తదనంతరం జరిగిన లాటి ఛార్జ్ లను జాగో తెలంగాణ బ్లాగ్ ఖండిస్తుంది.
Sunday, November 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment